పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా




*దేశం మొత్తం కరోన వైరస్ మహమ్మారి ని తొలగకోట్ట డానికి మన దేశం లాక్ డౌన్ ని ప్రకటించింది*
*ఈరోజు, జోగు నరేష్ కుమారుడు  ,జోగు  నిర్వాన్ జన్మదిన సందర్భంగా*  *జనగామ జిల్లా ఫ్రెస్టన్ గ్రౌండ్ లో నివసిస్తున్న వలస కార్మికులకు ఇందిరమ్మ కాలనీ లో నివసిస్తున్న వలస కార్మికులకు ,50 కుటుంబాలకు నిత్యవసర  బియ్యం ,మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది*. *అలాగే*
   *మండుటి ఎండల్లో   జనగామ జిల్లా లో మనకోసం పని చేస్తున్న* *పోలీస్ వారికి పండ్లు కూల్డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది*
 *ఈ కారిక్రమం లో ముఖ్య అతిథిగా  వేద హాస్పిటల్ డాక్టర్ అంజి రెడ్డి గారు పాల్గొనడం జరిగింది*
  *ఈ కారిక్రమం లో*
   *జోగు భాస్కర్, ,కర్రె శ్రీనివాస్,నరేంద్ర పవన్,సంతోష్,రంజిత్ రావన్ రాజ్,కృష్ణ రోహిత్ మను,,నాని,అజయ్, అతిరథులు పాల్గొన్నారు*.....
  *మానవ సేవే మాధవ సేవ*🙏🏼
 *పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా*🙏🏼

Post a Comment

0 Comments