*దేశం మొత్తం కరోన వైరస్ మహమ్మారి ని తొలగకోట్ట డానికి మన దేశం లాక్ డౌన్ ని ప్రకటించింది*
*ఈరోజు, జోగు నరేష్ కుమారుడు ,జోగు నిర్వాన్ జన్మదిన సందర్భంగా* *జనగామ జిల్లా ఫ్రెస్టన్ గ్రౌండ్ లో నివసిస్తున్న వలస కార్మికులకు ఇందిరమ్మ కాలనీ లో నివసిస్తున్న వలస కార్మికులకు ,50 కుటుంబాలకు నిత్యవసర బియ్యం ,మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది*. *అలాగే*
*మండుటి ఎండల్లో జనగామ జిల్లా లో మనకోసం పని చేస్తున్న* *పోలీస్ వారికి పండ్లు కూల్డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది*
*ఈ కారిక్రమం లో ముఖ్య అతిథిగా వేద హాస్పిటల్ డాక్టర్ అంజి రెడ్డి గారు పాల్గొనడం జరిగింది*
*ఈ కారిక్రమం లో*
*జోగు భాస్కర్, ,కర్రె శ్రీనివాస్,నరేంద్ర పవన్,సంతోష్,రంజిత్ రావన్ రాజ్,కృష్ణ రోహిత్ మను,,నాని,అజయ్, అతిరథులు పాల్గొన్నారు*.....
*మానవ సేవే మాధవ సేవ*🙏🏼
*పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా*🙏🏼
0 Comments