*ఈ కారిక్రమంTRS హన్మంతపూర్ గ్రామ శాఖ వారు అందించారు.నర్మెట్ట మండల ఎంపీపీ, తేజవత్ గోవర్ధన్ జనగామ న్యాయవాది రెడ్డబోయిన రాజు,గుడికందుల నరహరి,ex ఎంపీటీసీ తిరుపతి,ఇరిగి సుధాకర్,ఏలబోయిన నరేష్,హేండిగా హరికృష్ణ,అరవింద్,అలబోయిన మహేష్ యాదవ్,రాయరపు మహేష్,మోగిలి నవిన్,మూల కిరణ్,విశ్వనాథుల హరి,గుమ్ముల అశోక్,చల్ల అంజయ్య,నాగంపల్లి అంజయ్య,వల్లల లక్ష్మయ్య సమర్పించిన వారు*
*దేశం మొత్తం కరోన వైరస్ మహమ్మారి ని తొలగకోట్ట డానికి మన దేశం లాక్ డౌన్ ని ప్రకటించింది*.
*ఈ రోజు జనగామ జిల్లా లోని శివారులోని నివసిస్తున్న నిరుపేదగుడిసె వాసులకు అలాగే* ,
* రాజరాజేశ్వరి సేవా సాధన వృద్ధాశ్రమం లో, జనగామ జిల్లా లో వలస జీవులు నివసిస్తున్న, నీరు పేద గుడిసె వాసు లకు, అందరికి కలిపి 8 క్వింటాల్ బియ్యం, కూర గాయలు, పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్* *ఆధ్వర్యం లో పంపిణీ చేయడం జరిగింది*..
*ఈ కారిక్రం లో* ....
*జోగు భాస్కర్, ,కర్రె శ్రీనివాస్,నరేంద్ర పవన్,సంతోష్,రంజిత్ రావన్ రాజ్,కృష్ణ, అరుణ్ వినయ్, శివ, రోహిత్ మను,,నాని,అజయ్, అతిరథులు పాల్గొన్నారు*.....
*మానవ సేవే మాధవ సేవ*🙏🏼
*పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా*🙏🏼
0 Comments