తెలంగాణలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. ఈ అంశంపై విద్యాశాఖ పంపిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5లక్షల 35వేల మంది టెన్త్ విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
0 Comments